తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల 7వేల 232 మంది విద్యార్థులు బడి మానేసినట్లు గా అధికారుల అంచనా. అధికారిక లెక్కల ప్రకారం 2008- 2009 సంవత్సరములో 8,25,686 మంది ఒకటో తరగతిలో ప్రవేశం పొందారు. 2017- 18లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wf77pZ
బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్
Related Posts:
Ladakh standoff: ఓ వైపు చర్చలంటూనే మరోవైపు బలగాలను మోహరిస్తున్న చైనాన్యూఢిల్లీ: చైనా తన కుట్రలను కొనసాగిస్తోంది. ఓ వైపు ఈశాన్య లడఖ్ సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు భారత్తో జరుపుతూనే మరోవైపు సరిహద్దులోకి… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు -ప్రకాశంలో జీరో -రేపట్నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ స్వల్పంగా పెరిగింది. కిందటి రోజుతో పోల్చుకుంటే కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. డిశ్చార్జీలు కూడా పెరగడంతో యా… Read More
షాకింగ్ : 15 ఏళ్ల బాలికపై 17 మంది 5 నెలలుగా అత్యాచారం... అత్త సహా 8 మంది అరెస్ట్...కర్ణాటకలో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల ఓ మైనర్ బాలికపై 17 మంది వ్యక్తులు ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆమె అ… Read More
రైతుల కోసం సీఎం జగన్ మరో కీలక నిర్ణయం...? యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఇప్పటికే రైతు భరోసా,సున్నా వడ్డీకే పంట రుణాలు,ఉచిత పంట భీమా వంటి పథకాలతో… Read More
నిమ్మగడ్డ మార్కు: 2,386 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ,2,245 వార్డు మెంబర్లవి కూడాఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రక్రియ మాత్రం షెడ్యూల్ ప్రకార… Read More
0 comments:
Post a Comment