Tuesday, March 5, 2019

డమ్మీ పిస్టోల్, నకిలీ పోలీస్.. దారి కాచి దోచారు.. చివరకు ఏమైందో తెలుసా?

సూర్యాపేట : పోలీసులమని చెబుతూ బిల్డప్ ఇచ్చారు. డమ్మీ తుపాకులు చేతబట్టి అందినకాడికి దోచుకున్నారు. చివరకు నిజమైన పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. నకిలీ తుపాకులతో అడ్డగోలుగా రెచ్చిపోయిన ఆరుగురు యువకులను ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో అడ్డ వేస్తూ.. ఆ దారిన వెళ్లే వారిని ఆటకాయించి డమ్మీ పిస్టోళ్లతో బెదిరించడంలో ఈ ముఠా ఆరితేరింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NJn1FP

Related Posts:

0 comments:

Post a Comment