ఏపిలో పోటీ చేసే అభ్యర్దుల తుది జాబితాను టిడిపి విడుదల చేసింది. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ స్థానాల విషయంలో టిడిపి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం లో ఈ సారి అనూహ్యంగా సబ్బం హరి కి కేటాయించారు. టిజి వర్సెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fnb5al
భీమిలి నుండి సబ్బంహరి : కర్నూలు బరిలో టిజి భరత్ : రాధాకు దక్కని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్
Related Posts:
దారుణం: ఏడేళ్ల చిన్నారిపై రాత్రంతా.. ఆపై హత్య.. పాశవిక ఘటనపై భగ్గుమన్న జనం..కరోనా సెలవులు కావడంతో ప్రతిరోజూ ఇంటి బయటే స్నేహితులతో కలిసి ఆటలాడుకునేదా చిన్నారి. పిల్లలందరూ కలిసే ఉంటారు కాబట్టి ఇంట్లోవాళ్లూ పెద్దగా పట్టించుకోలేదు… Read More
చైనా హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టంపై ఇండియాకు టెన్షన్ ... ఐరాస దృష్టికి ... రీజన్ ఇదే !!చైనా పార్లమెంటు హాంకాంగ్ పై ఆధిపత్యం కోసం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని ఆమోదించింది. హాంకాంగ్ పౌ పట్టు సాధించింది. అయితే ఈ చట్టంపై ఇండియా తీవ్ర అభ… Read More
కరోనా కల్లోలం: తెలంగాణలో 17వేలు దాటిన కేసులు, మరో ఏడు మరణాలు, జిల్లాల వారీగా..హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆ… Read More
భారత్-చైనా సరిహద్దు వివాదం: భూటాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది?లద్దాఖ్లోని గాల్వన్ లోయలో చైనా సైన్యంతో ఉద్రిక్తతల్లో 20 మంది భారత సైనికులు అమరులైన అనంతరం మోదీ ప్రభుత్వ దౌత్య విధానాలపై చర్చ జరుగుతోంది.… Read More
ఏపీలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 845 పాజిటివ్ కేసులు, 14 వేల పరీక్షలు, ఐదుగురి మృతి..ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 845 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. … Read More
0 comments:
Post a Comment