హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారికి 36 గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలోనే గుర్తుల జాబితా అందిస్తారు ఎన్నికల అధికారులు. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత పార్టీల అభ్యర్థులు కాకుండా మిగతావారు తాము ఎంపిక చేసుకున్న గుర్తులను రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. తదనంతరం వాటిపై ఎలాంటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OamhK4
లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు 36 కొత్త గుర్తులు
Related Posts:
సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు డిప్యూటీ సీఎం ఆందోళన .. రైతులకు అండగా ఉండటం నేరమా .. బీజేపీపై ఫైర్దేశ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక సీఎం కోసం డిప్యూటీ సీఎం ఆందోళనకు దిగటం యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది . ఏకంగా ఒక సీఎం నే అంద… Read More
ఏపీలో కరోనా: తగ్గిన వైరస వ్యాప్తి -కొత్తగా 551 కేసులు, 4మరణాలు -అదుపులో యాక్టివ్ కేసులుకరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చక్కబడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది. టెస్టుల సంఖ్యను తగ్గించనప్పటికీ, కొత్తగా వెలుగులోకి వస్… Read More
రైతులకు మద్దతుగా అన్నా హజారే: ఒక రోజు నిరాహార దీక్ష, రైతు నేతలకు అభినందనలుడిమాండ్ల సాధన కోసం రైతులు భారత్ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. వీరికి రాజకీయ పార్టీలు, నేతలు మద్దతు తెలిపారు. అయితే సామాజిక వేత్త అన్నా హజారే కూడా సపో… Read More
అమెరికాలో తెలుగు జంట భారీ మోసం -H-1B పేరిట రూ10కోట్లు టోకరా - బాధితులూ మనోళ్లే -ఏపీలో కలకలం‘మీది తెనాలే.. మాది తెనాలే.. మనది తెనాలే..' అంటూ కాశీలో తెలుగోళ్లనే గంగలో ముంచేసే తెలుగు దొంగల కథను తెరపై చూశాం. సరిగ్గా అదే స్టైల్లో తెగులు సెంటిమెంట… Read More
భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతుపై బండి సంజయ్ కౌంటర్ .. త్వరలో బీజేపీ ఛలో హైదరాబాద్భారత్ బంద్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఆదేశ… Read More
0 comments:
Post a Comment