లద్దాఖ్లోని గాల్వన్ లోయలో చైనా సైన్యంతో ఉద్రిక్తతల్లో 20 మంది భారత సైనికులు అమరులైన అనంతరం మోదీ ప్రభుత్వ దౌత్య విధానాలపై చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ మొదలుకొని నేపాల్ వరకూ.. గత కొన్ని రోజులుగా పొరుగునున్న దేశాలతో భారత్ సంబంధాల్లో ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. భారత్కు సంబంధించి పోరుగుదేశాలు స్పందిస్తున్న తీరు ఈ బంధాలను మరింత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eULS6u
భారత్-చైనా సరిహద్దు వివాదం: భూటాన్ పేరు ఎందుకు వినిపిస్తోంది?
Related Posts:
కరోనా విలయంలోనూ ఉగ్రవాదుల కుట్ర -కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ -అల్ బదర్ ముష్కరులు హతంకరోనా మహమ్మారి దెబ్బకు దేశమంతా విలవిల్లాడుతోంటే, పాకిస్తాన్ సరిహద్దులోని జమ్మూకాశ్మీర్ లోనూ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతోంటే, ఇదే అదనుగా టెర్రర… Read More
తగ్గేదే లే: వరుసగా రెండోరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయ్న్యూఢిల్లీ: ఇన్ని రోజులూ వాహనదారులకు ఊరట కల్పిస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వాటి గ్రాఫ్ పైపైకి ఎగబాకడం మొదలు పెట్టింది. ఇదివర… Read More
భారత్ లోకరోనా ఉధృతి : తాజాగా 3,780 మరణాలు, పంజా విసురుతున్న డబుల్ మ్యూటాంట్భారతదేశాన్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. నిత్యం లక్షల్లో నమోదవుతున్న కేసులతో భారతదేశం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైద్య వసతుల లేమి భారతదేశాన్ని త… Read More
టీఆర్ఎస్ లో ఉద్యమ నేతలేరీ ? ఈటెల రాజేందర్ బర్తరఫ్ తో కేసీఆర్ తీరుపై తెలంగాణలో హాట్ డిబేట్ !!టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేకుండాపోతోంది. తాజాగా ఈటెల రాజేందర్ భర్తరఫ్ తో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్… Read More
నేటి నుంచి ఏపీ సరిహద్దుల్లోనూ ఆంక్షలు- సరుకులు, అత్యవసర వాహనాలకే ఎంట్రీఏపీలో కోవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో ఇవాళ్టి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ విధించబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపుల్ని, షాపింగ్న… Read More
0 comments:
Post a Comment