లక్నో : కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా తమ కూటమికి ఉందన్నారు. ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ- ఎస్పీ కూటమి కోసం 7 సీట్లు వదిలేస్తున్నామన్న కాంగ్రెస్ ప్రకటనను ఖండించారు. 80 స్థానాల్లో మీ అభ్యర్థులనే దించుకోండంటూ చురకలు అంటించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం తమ కూటమికి ఉందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OckqEM
7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?
Related Posts:
రెండు ఎమ్మెల్సీ స్థానాలు.!పది మంది ఇంఛార్జ్ మంత్రులు.!క్షేత్రస్థాయిలో శ్రమిస్తుంది నలుగురే.!హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపును అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక ఉపఎన్నికలో ఘోర పరాజయం, జీహెచ్ఎంసీ ఎన్ని… Read More
259 మంది సభ్యులతో కమిటీ.. కేసీఆర్, జగన్, చంద్రబాబుకు చోటు, తెలుగువారు వీరే..స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది సభ్యులతో ఉన్నత కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2022 ఆగస్టు 15న దే… Read More
రాజన్న ఆలయంలో అపచారం.. కైలాసగిరి చిత్రాలతో వెండిపటం...వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో అపచారం జరిగింది. కైలాసగిరి చిత్రాలతో కూడిన వెండి పటాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలో అమర్చడం వివాదానికి కారణమయ్యింది. … Read More
రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులుకేంద్ర నూతనంగా తీసుకొని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పండించిన పంట గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళన 100 వ రోజుకు… Read More
Tamil Nadu Assembly Elections 2021: అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు..ఎవరికెన్ని..?చెన్నై: తమిళనాడులో ఎన్నికల వేడి ప్రారంభమైంది. అధికార పక్షం విపక్షాలు పొత్తులపై సమాలోచనలు చేస్తున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే - బీజేపీల మధ్య పొ… Read More
0 comments:
Post a Comment