ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 845 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో పాజిటివ్ కేసులు వెయ్యి మార్క్నకు దగ్గరలో ఉంది. 845 పాజిటివ్ కేసుల్లో విదేశాలకు చెందిన నలుగురు, ఇతర రాష్ట్రాలకు చెందిన 29 మంది ఉన్నారు. 14 వేల 285 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C2y1MF
ఏపీలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 845 పాజిటివ్ కేసులు, 14 వేల పరీక్షలు, ఐదుగురి మృతి..
Related Posts:
వరంగల్ను ఇంకా విభజించండి.. మరో 2 జిల్లాలు కావాలి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్వరంగల్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక.. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు సీఎం కేసీఆర్. తొలుత 31… Read More
జగన్, కేసీఆర్ కోసం పూజలు .. ప్రతిఫలంగా శారదపీఠానికి నజారానా .. 2 రూపాయలకే రెండెకరాలుహైదరాబాద్ : వడ్డించోడు మనోడైతే చాలు అనే సామెత శ్రీ శారదా పీఠానికి కరెక్టుగా సరిపోతుంది. అయితే ఇందులో శారదా పీఠం పాత్ర కోరడమే. గురువు స్థానంలో ఉన్న స్వ… Read More
పోలీసుల ఓవర్ యాక్షన్... తుపాకులు ఎక్కుపెట్టి మరీ తనిఖీలు... (వీడియో)చేతులు పైకెత్తండి, కాళ్లు లేపండి, చేతులు దింపితే కాల్చేస్తాం..ఇవి పోలీసులు సాధరణంగా క్రిమినల్స్..లేదా..బందిపోటు దొంగలను మరి లేదంటే ఉగ్రవాదుల వద్ద పోలీ… Read More
సంకల్పం ముందు పేదరికం ఓడింది: ఈ మహిళ కథ అందరికీ ఆదర్శంపుట్టుకతోనే పలు అనారోగ్య సమస్యలతో పుట్టింది. ఇక చదవాలన్న ఆమె కోరికకు ఎన్నో అడ్డంకులు. అయినా సరే ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అనుకున్న లక్ష్యం వైపు అడుగులు… Read More
మా తల్లి కూడా భూనిర్వాసితురాలే.. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చినోళ్లకు పాదాభివందనం : కేటీఆర్సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉద్విగ్నంగా మాట్లాడారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడు… Read More
0 comments:
Post a Comment