Thursday, July 2, 2020

ఏపీలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 845 పాజిటివ్ కేసులు, 14 వేల పరీక్షలు, ఐదుగురి మృతి..

ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 845 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో పాజిటివ్ కేసులు వెయ్యి మార్క్‌నకు దగ్గరలో ఉంది. 845 పాజిటివ్ కేసుల్లో విదేశాలకు చెందిన నలుగురు, ఇతర రాష్ట్రాలకు చెందిన 29 మంది ఉన్నారు. 14 వేల 285 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C2y1MF

0 comments:

Post a Comment