Wednesday, March 13, 2019

నకిలీ విత్తనాలతో నిండా మునిగిన వేలాది రైతన్నలు ... పరిహారం కోసం ధర్నా

ఆరుగాలం శ్రమించినా అన్నదాతల ఆకలి బాధ మాత్రం తీరడం లేదు. దుక్కులు దున్ని నాట్లు వేసిన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు రైతన్న ఏదో ఒక రకంగా మోసపోతున్నారు. రైతాంగ సంక్షేమం కోసం పెట్టుబడి సాయం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం రైతులకు కావలసిన అసలు సహాయాన్ని చెయ్యలేక పోతుంది. నకిలీ విత్తనాలను అరికట్టలేకపోతోంది. అలాగే పండించిన పంటకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SXMpZH

0 comments:

Post a Comment