కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథం మంటల బారిన పడటం స్థానికంగా కలకలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4VAVx
అంతర్వేది ఆలయం వద్ద భారీ అగ్నిప్రమాదం: లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం
Related Posts:
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా.. కాంగ్రెస్ నేత, నటి నగ్మాకు కరోనా పాజిటివ్కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ సమయంలో వ్యాక్సినేషన… Read More
viral video : మిసెస్ వరల్డ్ పోటీల్లో షాకింగ్- విజేత కిరీటం లాక్కొన్న మాజీ విన్నర్శ్రీలంకలో తాజాగా జరిగిన మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మిసెస్ వరల్డ్ పోటీలకు శ్రీలంక నుంచి విజేతగా ఎంపికైన పుష్పిక డిస… Read More
అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జడ్జిల నియామకాల్ని కొలీజియం వ్యవస్థ ద్వారా చ… Read More
corona cases in india .. భారత్ లో కరోనా డేంజర్ బెల్స్, నిన్న ఒక్క రోజే లక్షా 26వేలకు పైగా కేసులు ,685మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారతదేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులు దేశ ప్రజలను వణిక… Read More
భారత్ నుంచి వెళితే నో ఎంట్రీ -ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం -11వ తేదీ సా.4 నుంచి అమలుకొవిడ్-19 విలయనామ సంవత్సరం 2020 రిపీట్ అవుతోందా? అనేంత స్థాయిలో ఈ ఏడాది కూడా కరోనా వైరస్ ఉధృతి మళ్లీ అలజడి రేపుతున్నది. గతేడాది మిగతా దేశాలకంటే ముందుగ… Read More
0 comments:
Post a Comment