Wednesday, March 13, 2019

ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: భారత్‌లో తక్షణమే బోయింగ్ 737 విమానాలకు బ్రేక్

ఢిల్లీ: ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 జంబో విమానం కూలి 157 మంది మృతి చెందడంతో అలర్ట్ అయ్యింది భారత పౌరవిమానాయాన శాఖ. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక అంతకుముందు ఈ మోడల్ విమానంను నడిపేవారికి అదనంగా కొన్ని సూచనలు చేసింది. ఆ తర్వాత రిస్క్ చేయకూడదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSlSjU

0 comments:

Post a Comment