ఢిల్లీ: ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 జంబో విమానం కూలి 157 మంది మృతి చెందడంతో అలర్ట్ అయ్యింది భారత పౌరవిమానాయాన శాఖ. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక అంతకుముందు ఈ మోడల్ విమానంను నడిపేవారికి అదనంగా కొన్ని సూచనలు చేసింది. ఆ తర్వాత రిస్క్ చేయకూడదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSlSjU
ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: భారత్లో తక్షణమే బోయింగ్ 737 విమానాలకు బ్రేక్
Related Posts:
గుర్తుకొస్తున్నాయి..ఎక్కడైతే అరెస్టయ్యడో అక్కడే సీఎంగా జగన్ : అక్కడే భారతికి నాడు అవమానం..హైదరాబాద్ : కాలం ఎప్పుడూ ఒకే లాగ ఉండదు. 2012 మే 26. రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుష్ గెస్ట్ హౌస్. సీబీఐ అధికారులు విచారణ పేరుతో పిలిపించి..జగన… Read More
ఎస్పై వేధింపులపై కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో, ఉద్యోగం పీకేసిన అధికారులుసూర్యాపేట : స్టేషన్లో తన బాస్ ఎస్సై వేధించడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆరోగ్యం బాగోలేదని సిక్ లీవ్ పెడితే జీతం ఆపేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎస్సై తీరు… Read More
రేపు హస్తినకు జగన్, మోదీతో భేటీహైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఏపీ అసెంబ్లీ ఎన్… Read More
రేపు తిరుపతికి సీఎం కేసీఆర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తిరుపతి పర్యటన ఖారారైంది. ఆదివారం కేసీఆర్ తిరుపతి వెళ్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కేసీఆర్తో పాటు మరెవరై… Read More
కేసీఆర్ను కలిసిన జగన్, ఆసక్తికర సన్నివేశాలెన్నో (వీడియో)హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ను ఏపీకి కాబోయే సీఎం జగన్ కలిసిన సందర్భాల్లో ఆసక్తికర సన్నివేశాలెన్నో జరిగాయి. ప్రగతిభవన్కు జగన్ దంపతులు రాగానే స్వయ… Read More
0 comments:
Post a Comment