Wednesday, March 20, 2019

ఆత్మ‌గౌర‌వం కాపాడుకుందాం : కుట్ర‌ల‌ను తిప్పి కొడుదాం: సీయం చంద్ర‌బాబు పిలుపు..!

ఏపి పై కుట్ర‌లు చేస్తున్న ముగ్గురు మోదీల‌ను తిప్పి కొట్టాల‌ని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.పార్టీ కేడ‌ర తో ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశాలు ఈ రోజుతో ముగిసాయి. ప్ర‌తీ స‌భ‌లోనూ చంద్రబాబు ముగ్గురు మోదీలంటూ ప్ర‌ధాని.. కేసీఆర్‌..జ‌గ‌న్ ల‌ను లక్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు గుప్పించారు. వివేకా హ‌త్య పైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. జ‌గ‌న్ ది నేర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y9IjBt

Related Posts:

0 comments:

Post a Comment