న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తనకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని లూటిన్స్ జోన్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. లోధి ఎస్టేట్లోని అకామిడేషన్ 35ను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలను ఆమె చెల్లించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) రక్షణ లేని వ్యక్తులకు ప్రభుత్వ భవనాల్లో ఉండే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D0nQsU
Thursday, July 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment