Thursday, July 30, 2020

తమిళనాడు సీఎం కీలక నిర్ణయం: మరో నెలపాటు లాక్‌డౌన్ పొడిగింపు

చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని సడలింపులిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. రాష్ట్రంలో శుక్రవారంతో లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ ముఖ్య అధికారులతో అత్యవసర భేటీ అయిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30bj9Fp

Related Posts:

0 comments:

Post a Comment