Thursday, July 30, 2020

మాజీమంత్రి కొల్లు రవీంద్రకు నో బెయిల్: పిటిషన్ తిరస్కరించిన కృష్ణా జిల్లా కోర్టు, రాజమండ్రి జైలులోనే

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించింది. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత నెలలో మోకా భాస్కర్ రావు హత్య జరగగా.. రవీంద్ర ప్రమేయంతో హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. హత్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3geWzl5

Related Posts:

0 comments:

Post a Comment