Wednesday, March 20, 2019

భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా లోక్‌పాల్ ఏర్పాటు అయ్యింది. అవినీతికి అడ్డుకట్టు వేసేందుకు లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు లోక్‌పాల్ తొలి ఛీఫ్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ పినాకి చంద్రఘోష్‌ను నియమించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.ఇక లోక్‌పాల్‌లో జ్యుడిషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ పీకే మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TfcVhf

Related Posts:

0 comments:

Post a Comment