న్యూయార్క్ : ఆగష్టు 5వ తేదీన అయోధ్యలో రామజన్మభూమిలో రాముడి మందిరంకు శంఖుస్థాపన జరిగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్లో భూమి పూజ సమయంలో శ్రీరాముడి 3డీ ఫోటోలను భారీ హోర్డింగ్లపై ప్రదర్శించనున్నారు. ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అమెరికన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/338lYZS
ఆగష్టు 5న చారిత్రక ఘట్టానికి వేదిక కానున్న టైమ్స్క్వేర్..ఏంటో తెలుసా..?
Related Posts:
కష్ట కాలంలో కూడా కార్మికులను పట్టించుకోరా..? తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డి పిసీసీ ఛీఫ్ ఉత్తమ్..!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే వేడుకల… Read More
లాక్ డౌన్ 3.0 : ఏయే జోన్లలో దేనికి అనుమతి.. దేనిపై నిషేధం.. వివరాలివే..రెండో దశ లాక్ డౌన్ ముగింపుకు మరో 2 రెండు రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 3.0ని ప్రకటించింది.మరో రెండు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించ… Read More
అమ్మో.. మాయదారి కరోనా.. మరో రెండేళ్ల వరకూ వెంటాడుతుందట..!హైదరాబాద్ : మొత్తం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలు మొత్తం లాక్డౌన్ ఆంక్షలు పాటిస్తూ స్వీయ నియంత్ర… Read More
భవన నిర్మాణ కార్మికులకు రూ. 1500 అదనపు సాయం చెయ్యండి : బండి సంజయ్కరోనా లాక్ డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా ఉందని , రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మే డే నా… Read More
లాక్ డౌన్.. ఇంటర్నెట్లో ఇండియన్స్ ఏం వెతుకుతున్నారో తెలుసా.. ఇదిగో గూగుల్ రిపోర్ట్..కరోనా దెబ్బకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా రెక్కలు తెగిపోయిన పక్షుల్లా ఫీలవుతున్నారు. మునుపటిలా రోడ్లపై చక్కర్లు కొట్టే అవకాశం లేద… Read More
0 comments:
Post a Comment