ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఓ సర్పంచ్ ఘనకార్యం చేసింది. చిన్నారులకు పోలియో చుక్కలు మీద అవగాహన కల్పించాలని, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చెప్పాలనుకున్న ఆ మహిళా సర్పంచ్ తాను పోలియో చుక్కలు వేయించుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో కొండూరు మండలం పర్వతాపూర్ గ్రామంలో ఆదివారం రోజు చోటు చేసుకున్న ఘటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZMHoP
ఇదేం అవగాహన సర్పంచ్ గారూ ... పల్స్ పోలియో చుక్కలు మీరే వేయించుకుంటారా ?
Related Posts:
కరోనా చివరి మహమ్మారి కాదు -రాబోయే రోజుల్లోనూ సంక్షోభాలు తప్పవు: WHO చీఫ్ హెచ్చరికకరోనా మహమ్మారే మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. పర్యావరణంలో చోటుచేసుకుంటోన్న అనూహ్య మార్పులను న… Read More
వైసీపీ ఎమ్మెల్యే కుమారులపై హత్యాయత్నం కింద కేసు నమోదు: కేతిరెడ్డి పైనా అట్రాసిటీఅనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో.. కేసు నమోదుల పర్వం ఆరంభమైంది. ఈ ఘర్షణకు కారణమైన కొందరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస… Read More
హరిజనవాడలకు మహనీయుల పేర్లు: అనంతపురంలో వినూత్న ప్రయోగం: అదే బాటలో మహారాష్ట్రఅనంతపురం: అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం ఓ వినూత్న ప్రయోగానికి తెర తీసింది. కులాలను ప్రతిబింబించే పేర్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది… Read More
రాక్ఫోర్డ్లో కాల్పులు: ముగ్గురు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలువాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇల్లినాయిస్ నగరంలో ఓ దుండగుడు తుపాకీతో జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు… Read More
వైసీపీ, టీడీపీ సవాళ్లు: విశాఖ తూర్పు నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీసుల మోహరింపువిశాఖపట్నం: నగరంలోని తూర్పు నియోజకవర్గం గత రెండు మూడు రోజులుగా రాజకీయంగా బాగా వేడెక్కింది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. ఎమ్మెల్యే వెలగపూడికి… Read More
0 comments:
Post a Comment