Sunday, December 27, 2020

వైసీపీ ఎమ్మెల్యే కుమారులపై హత్యాయత్నం కింద కేసు నమోదు: కేతిరెడ్డి పైనా అట్రాసిటీ

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో.. కేసు నమోదుల పర్వం ఆరంభమైంది. ఈ ఘర్షణకు కారణమైన కొందరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘర్షణల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37SFewg

Related Posts:

0 comments:

Post a Comment