అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో.. కేసు నమోదుల పర్వం ఆరంభమైంది. ఈ ఘర్షణకు కారణమైన కొందరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘర్షణల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37SFewg
వైసీపీ ఎమ్మెల్యే కుమారులపై హత్యాయత్నం కింద కేసు నమోదు: కేతిరెడ్డి పైనా అట్రాసిటీ
Related Posts:
అయోధ్యకు లైన్ క్లియర్... రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టుఅయోధ్య వివాదంలో దాఖలైన రివ్యూపిటిషన్లపై సుప్రీం కోర్టు తేల్చేసింది.. గురువారం అయోధ్య తీర్పుపై దాఖలైన మొత్తం రివ్యూపిటిషన్లపై నేడు విచారణించిన కోర్టు… Read More
శదర్ పవార్ మార్గదర్శకుడు అని ఉద్దవ్ థాకరే పొగడ్తలు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, ఎందుకంటేఎన్సీపీ అధినేత శరద్ పవార్ 79వ వడిలోకి అడుగిడారు. గురువారం పవార్ జన్మదినం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్… Read More
Rapaka Varaprasad: జనసైనికులు నన్ను ట్రోల్ చేస్తున్నారు..వారికి చెప్పేదొకటే: రాపాక..!అమరావతి: జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ ను సొంత పార్టీ కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారట. రాపాక వరప్రసాద్ రాజీనామా చేశారంటూ వదంతులను పుట్టి… Read More
బీజేపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు: ఆస్తుల విధ్వంసానికి ఆందోళనకారులు..!గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులు మరింత ఉగ్రరూపం దాల్చాయి. అస్సాం, త్రిపురల్లో ఉవ్వె… Read More
బార్ పడావో.. బార్ బచావో.. ఇదీ కేసీఆర్ ప్రభుత్వ విధానం, బీజేపీ లక్ష్మణ్ ఫైర్సీఎం కేసీఆర్పై తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యాన్ని కేసీఆర్ ఆదాయ వనరుగా చూడటంతో సమస్య వచ్చిందన్నారు. కొందరు టీనేజర్ల… Read More
0 comments:
Post a Comment