అనంతపురం: అనంతపురం జిల్లా అధికార యంత్రాంగం ఓ వినూత్న ప్రయోగానికి తెర తీసింది. కులాలను ప్రతిబింబించే పేర్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాటి స్థానంలో మహనీయుల పేర్లను పెడుతోంది. కొన్ని సంవత్సరాల పాటు హరిజన, గిరిజనవాడలుగా దళిత, నిమ్న వర్గాల కులాన్ని ప్రతిఫలింపజేస్తూ వచ్చిన ప్రాంతాల పేర్లను తొలగించడం, వాటి స్థానంలో జాతీయ నాయకుల పేర్లను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WKppBL
Sunday, December 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment