Sunday, December 27, 2020

కరోనా చివరి మహమ్మారి కాదు -రాబోయే రోజుల్లోనూ సంక్షోభాలు తప్పవు: WHO చీఫ్ హెచ్చరిక

కరోనా మహమ్మారే మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. పర్యావరణంలో చోటుచేసుకుంటోన్న అనూహ్య మార్పులను నివారించలేకపోతే రాబోయే రోజుల్లో విపత్తులు తప్పవని, ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు చేపడుతోన్న ప్రయత్నాలకు ఇబ్బందులు తప్పబోవని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ అన్నారు. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WLdIL5

0 comments:

Post a Comment