Tuesday, March 26, 2019

టిఆర్ఎస్ కు బిగ్ షాక్ ,మహబుబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బిజేపితో మంతనాలు

టిఆర్ఎస్ పార్టీ నుండి మరో వికేట్ అవుట్ అయింది. అసెంబ్లి ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ లోకి చేరికలు జరుగుతుంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నుండి లోక్ సభ టికెట్ లు దక్కని నేతలు ఆ పార్టీ నుండి జంప్ అవుతున్నారు..ఈనేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీ మాజి ఎంపీ ,ప్రభుత్వ సలహదారు, వివేక్ టిఆర్ఎస్ కు రాజీనామ చేయగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TZZdE4

Related Posts:

0 comments:

Post a Comment