హైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను ఇప్పటివరకు 699 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. మైనార్టీల ఓట్లు ఎవరికో?.. నేతల గాలం.. హమీల పర్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FqU8dW
ముగిసిన నామినేషన్ల పర్వం.. నిజామాబాద్ బరిలో అత్యధికంగా 245 మంది పోటీ
Related Posts:
చిన్నారులపై కోవాగ్జిన్,జైదుస్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి : కేంద్రంభారత్లో చిన్నారులకు వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రస్తుతం కోవాగ్జిన్,జైదుస్ క్యాడిలా వ్యాక్సిన్లు చిన్నారులపై క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని కేంద్ర ప్… Read More
రాజ్భవన్లో ఆసక్తికర సీన్-పక్కకు వెళ్లి మాట్లాడుకున్న కోమటిరెడ్డి,రేవంత్-దాని పైనే చర్చ...?కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఖరారైందని ప్రచారం జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుక… Read More
వ్యాక్సిన్ పాస్పోర్ట్-తీవ్రంగా వ్యతిరేకించిన భారత్-ఇది వివక్షేనని తేల్చి చెప్పిన కేంద్రమంత్రికరోనా నేపథ్యంలో అభివృద్ది చెందిన దేశాలు 'వ్యాక్సిన్ పాస్పోర్ట్'ను తెరపైకి తీసుకొస్తున్నాయి. అంటే,భవిష్యత్తులో వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఉన్నవారిని మాత్… Read More
ఆస్తి పత్రాలిస్తావా.. ముఖంపై దగ్గి కరోనా అంటించమంటావా?: ఆస్తి కోసం మాజీ భార్య బెదిరింపుహైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి కారణంగా సమాజంలో అనేక అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో మరణించిన సొంతవారి అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యలు దూర… Read More
Rohini Sindhuri: మరో వివాదంలో తెలుగు అధికారిణి: వేధింపులు..తోటి ఐఎఎస్ రిజైన్: ఆ ఆరోపణలుబెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. మరో వివ… Read More
0 comments:
Post a Comment