హైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను ఇప్పటివరకు 699 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. మైనార్టీల ఓట్లు ఎవరికో?.. నేతల గాలం.. హమీల పర్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FqU8dW
ముగిసిన నామినేషన్ల పర్వం.. నిజామాబాద్ బరిలో అత్యధికంగా 245 మంది పోటీ
Related Posts:
తిరుమలలో దొంగల బీభత్సం..మంత్రి బంధువులను వదలని కేటుగాళ్లుతిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో దొంగలు రెచ్చిపోయారు. భక్తులనే కాదు ఏకంగా మంత్రి బంధువులను కూడా వదల్లేరు. తమకు కావాల్సింది నగద… Read More
మామడి పండు కోసం మర్డర్... ఐదేళ్ల బాలుడిని కళ్లలో పోడిచి చంపిన మరో బాలుడు...!చిన్న పిల్లల మధ్య ఓ మామిడి పండు తగాదా సృష్టించింది. దీంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయాడు. పిల్లలు ఆడుకునే సమయంలో చెలరేగిన ఘర్షనలో తోటి స్నేహితుడి కళ్లు,… Read More
బ్యాంక్ రుణాలు ఎగవేత దారులకు చెక్..! దేశవ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగ్గొట్టే వారి పట్ల సీబీఐ కొరడా ఝళిపించబోతోంది. 1,139 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ భారీ డ… Read More
జలపాతం కాదు, కుండపోత వర్షం లేదు.. ఏసీ కోచ్లో వరదలా నీరు.. వైరల్ వీడియోబెంగళూరు : ఇళ్లల్లో ఏదో మూల నీరు లీకేజీ ఐతే తట్టుకోలేము. ఇంటిలోనే ఉంటాము కాబట్టి ఏదో విధంగా అడ్జెస్ట్ అవుతుంటాము. ఇక వర్షాకాలం వరద నీరు ఇబ్బంది పెట్టి… Read More
నాడు జగన్తో దురుసుగా..నేడు బదిలీ: ఏ ఒక్కరినీ వదలని ముఖ్యమంత్రి: తాజా నిర్ణయాల వెనుక..!ముఖ్యమంత్రి జగన్ ఏ ఒక్కరినీ వదలటం లేదు. గత ప్రభుత్వ హయాంలో నాటి పాలకుల కోసమే అన్నట్లుగా పని చేసిన అధికారులను ఒక్కొక్కరినీ కీలక విభాగా… Read More
0 comments:
Post a Comment