Friday, August 28, 2020

ఏపీలో మళ్లీ తెరపైకి సీపీఎస్‌ పోరు- జగన్ మాట నిలబెట్టుకుంటారా ?

ఏపీలో వైసీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన సీపీఎస్‌ రద్దుపై మరోసారి ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న నేపథ్యంలో సీపీఎస్‌ రద్దుపై ఏర్పాటు చేసిన ఠక్కర్‌ కమిటీ నివేదిక నానాటికీ ఆలస్యం అవుతుండటంపై ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. దీంతో ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32CZGgU

Related Posts:

0 comments:

Post a Comment