ఉత్తర తీరంలో అమెరికా నౌకలను బెదరగొట్టడానికి బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిన చైనా.. పశ్చిమ సరిహద్దులో ఇండియాతో సైతం కయ్యానికి కాలుదువ్వుతున్నది. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గొడవలు మొదలై నాలుగు నెలలు కావస్తున్నా.. ఉద్రిక్తతలు తగ్గలేదు. వివాదాల పరిష్కారం కోసం ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. డ్రాగన్ ఆగడాలు మరింతగా శృతిమించాయి. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lp463D
చైనా మరో సంచలనం: 5జీ నెట్వర్క్ కోసం భారత సరిహద్దులో అక్రమ నిర్మాణాలు - సైనిక చర్యకు రావత్ సిగ్నల్
Related Posts:
పొలిటికల్ యాడ్స్పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!ఢిల్లీ : లోక్సభ పోరులో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పొలిటికల్ యాడ్స్ పై కత్తెర వేసింది. పోలింగ్ నాడు, అలాగే దానికి ఒక రోజు ముందు, ఆ రెండు రోజులు … Read More
నిజామాబాద్ ఎన్నికలు.. రైతుల అనుమానాలు నివృత్తి.. 9న ర్యాలీకి అనుమతి : ఈసీహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 178 మంది రై… Read More
వైఎస్ జగన్..లేటెస్ట్ సెన్సేషన్! దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి పాటఅమరావతి: బిత్తిరి సత్తి. రెగ్యులర్ గా టీవీ చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు ఇది. విభిన్న హావాభావాలు, విచిత్రమైన గెటప్ తో కనిపిస్తూ, తెలంగాణ యాసలో మా… Read More
నేనేంటో చూపించాలని మనవడిని తీసుకొచ్చా! కోడలితో కలిసి బహిరంగ సభలో చంద్రబాబుఅమరావతి: మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టుండి తన కుటుంబ స… Read More
ఎఫ్ 16 శకలం మా భూబాగంలో ఎందుకు పడింది : నిర్మలా సీతారామన్ఫారిన్ పాలసీ మ్యాగజైన్ మరోసారి పరిశీలించాలి ,నిర్మాలా సీతారామన్ పాకిస్తాన్ కు చెందిన ఏఫ్ 16 విమానాలపై అమేరికాకు చెందిన ఫారిన్ పాలసీ కథనంపై కేంద్ర రక్ష… Read More
0 comments:
Post a Comment