ఉత్తర తీరంలో అమెరికా నౌకలను బెదరగొట్టడానికి బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిన చైనా.. పశ్చిమ సరిహద్దులో ఇండియాతో సైతం కయ్యానికి కాలుదువ్వుతున్నది. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గొడవలు మొదలై నాలుగు నెలలు కావస్తున్నా.. ఉద్రిక్తతలు తగ్గలేదు. వివాదాల పరిష్కారం కోసం ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. డ్రాగన్ ఆగడాలు మరింతగా శృతిమించాయి. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lp463D
చైనా మరో సంచలనం: 5జీ నెట్వర్క్ కోసం భారత సరిహద్దులో అక్రమ నిర్మాణాలు - సైనిక చర్యకు రావత్ సిగ్నల్
Related Posts:
అరే బాబూ.. నేనింకా చావలేదు.. పుకార్లతో చంపేసినోళ్లకో దండం.. అమర్ సింగ్ ఆవేదనప్రాణాలతో ఉన్న ఏ మనిషికైనా.. ‘‘నేనింకా బతికే ఉన్నాన్రా బాబు..''అని చెప్పుకోవాల్సి రావడం నిజంగా విషాదమే. సోషల్ మీడియా వ్యాప్తిలోకి వస్తున్నకొద్దీ ఫేక్ … Read More
అమరావతి టూ విశాఖ- మే నెలలో ముహుర్తంఏపీ కార్యనిర్వాహక రాజధాని అమరావతి నుంచి మే నెలలో విశాఖకు తరలిపోనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా సచివాలయ ఉద్యోగ సంఘా… Read More
బంగ్లాదేశీలు అందరూ భారతీయులే.. బెంగాల్ నుంచి ఎవరినీ వెనక్కి పంపబోమన్న మమత''చాలా ఏళ్ల కిందటే బెంగాల్కు వలస వచ్చిన బంగ్లాదేశీలందరూ ఎప్పుడో భారతీయులైపోయారు. వాళ్లందరికీ ఓటు హక్కు ఉంది. ప్రధానుల్ని, ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటూన… Read More
పుల్వామా దాడి: తండ్రీకూతుళ్లను అరెస్ట్ చేసిన ఎన్ఐఏశ్రీనగర్: దేశంలో కలకలం రేపిన పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రీకూతుళ్… Read More
coronavirus ఎఫెక్ట్: హోళీ సంబరాలను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు భారతదేశంలోనూ ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో 28 కరోనా… Read More
0 comments:
Post a Comment