Friday, August 28, 2020

చైనా మరో సంచలనం: 5జీ నెట్‌వర్క్ కోసం భారత సరిహద్దులో అక్రమ నిర్మాణాలు - సైనిక చర్యకు రావత్ సిగ్నల్

ఉత్తర తీరంలో అమెరికా నౌకలను బెదరగొట్టడానికి బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిన చైనా.. పశ్చిమ సరిహద్దులో ఇండియాతో సైతం కయ్యానికి కాలుదువ్వుతున్నది. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గొడవలు మొదలై నాలుగు నెలలు కావస్తున్నా.. ఉద్రిక్తతలు తగ్గలేదు. వివాదాల పరిష్కారం కోసం ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. డ్రాగన్ ఆగడాలు మరింతగా శృతిమించాయి. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lp463D

Related Posts:

0 comments:

Post a Comment