ఢిల్లీ: దేశంలోనే తొలిలోక్పాల్గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక దేశంలోని పలు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరిలో జస్టిస్ దిలీప్ బీ భోసలే, ప్రదీప్ కుమార్ మొహంతీ, అభిలాష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CwYxva
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్ ప్రమాణస్వీకారం
Related Posts:
హైదరాబాదులో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షంహైదరాబాద్లో ఈదురుగాలుల బీభీత్సం...సృష్టించాయి.అనంతరం కాసేపు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలకు మండిపోతున్… Read More
అక్కడ అంతే : 500 ఓట్లలో పోలైంది 7.. ఆ ఇంటి పెద్దను 7 బుల్లెట్లతో చంపిన ఉగ్రవాదులుదేశవ్యాప్తంగా ఓట్లు వేసేందుకు ప్రజులు బారులు తీరీ తమ ఓటు హక్కును వినియోగించుకుని తమకు కావల్సిన నాయకున్ని ఎన్నుకుంటుంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉన్న ప్… Read More
నేషనల్ హెరాల్డ్, కాంగ్రెస్ నేతలపై 5వేల కోట్ల పరువు నష్టం దావ విరమించుకున్న అనిల్ అంబానీరఫెల్ వివాదంలో భాగంగా నేషనల్ హెరాల్డ్, తో పాటు మధ్యప్రదేశ్కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులపై పై 5000 వేల కోట్ల రుపాయల పరువు నష్టం దావా కేసు కేసును … Read More
జగన్ గెలిస్తే.. ప్రమాణ స్వీకార అసలు ముహూర్తం ఇదే : ఇడుపులపాయలో మీటింగ్: ఢిల్లీ టూర్ ఖరారు..ఎన్నికల్లో విజయం ఖాయమనే నిర్ణయానికి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ఫలితాల వెల్లడి నుండి ఏం చేయాలో తన షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ నెల 22న … Read More
ఏపిఎస్ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం .. సమ్మేకు వెళ్లేందుకు సిద్దమైన కార్మీక సంఘాలుఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమన్యాంతో కార్మీకుల జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ యజమాన్యానికి, కార్మీక జేఏసికి మధ్య సుమారు అయిదు గంటలపాటు చర్చలు … Read More
0 comments:
Post a Comment