హైదరాబాద్ : ఎన్నికల వేళ చిత్ర, విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పడు ఎడమొహం, పెడమొహంగా ఉండే నేతలు ఆప్యాయ పలకరింపులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్రెడ్డి అభిప్రాయభేదాలు మరచి .. అన్ని పార్టీల నేతలను కలుస్తున్నారు. దేవేందర్ గౌడ్ మంతనాలుశనివారం టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్తో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2URW9WZ
దేవేందర్తో రేవంత్ మంతనాలు ? అందుకోసమేనా ?
Related Posts:
'జయరాం హత్యలో శిఖాచౌదరిదే కీలకపాత్ర, రాకేష్ రెడ్డి పాత్రధారి': మళ్లీ మొదటికి కేసు!హైదరాబాద్: ఎన్నారై జయరాం హత్య కేసు విచారణలో బంజారాహిల్స్ పోలీసులు ఆయన సతీమణి పద్మశ్రీ వాంగ్మూలాన్ని శుక్రవారం తీసుకున్నారు. జయరాం నివాసంలోనే దాదాపు రె… Read More
ఐఆర్ జూన్ నుండి అమలు : మహిళా-, ఔట్ సోర్సింగ్- కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు..!ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పై వరాల జల్లు కురిపించింది. కీలకమైన మధ్యంతర భృతితో పాటుగాగా ప్రత్యేకంగా మహిళా ఉద… Read More
ఒక రోజు ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు : ప్రత్యేక రైళ్లకు రూ.1.12 కోట్లు : ఏపి ప్రభుత్వ ఉత్తర్వులు..!ఏపి ప్రభుత్వం ధర్మ పోరాట దీక్షలను ఇప్పటి వరకు ప్రభుత్వ ఖర్చుతోనే నిర్వహిస్తూ వస్తోంది. పార్టీ సభల్లా నిర్వహి స్తున్న ధర్మ పోరాట దీక్షల… Read More
'ఉత్తర ప్రదేశ్లో 74 లోకసభ స్థానాలు బీజేపీవే, 50 శాతం ఓట్లు కమలం పార్టీకే'లక్నో: నిత్యం ఘర్షణపడే ఎస్పీ, బీఎస్పీలు వచ్చే లోకసభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం నిప్పులు చెరిగారు. … Read More
ట్రక్కు-కారు గుర్తు: కేసీఆర్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, ఏం జరిగిందంటే?న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింద… Read More
0 comments:
Post a Comment