దేశవ్యాప్తంగా ఓట్లు వేసేందుకు ప్రజులు బారులు తీరీ తమ ఓటు హక్కును వినియోగించుకుని తమకు కావల్సిన నాయకున్ని ఎన్నుకుంటుంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కేంద్రప్రభుత్వం ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా ఉగ్రవాదులు,తీవ్రవాదులు ఎన్నికలు బహిష్కరించిన ప్రాంతాల్లో మాత్రం ప్రజలు గడ్డు పరిస్థితులో ఉంటున్నారు. ఈనేపథ్యంలోనే ఇటివల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసినందుకు ఇంటి యజమానిని చంపివేశారు ఉగ్రవాదులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30ye6NA
Wednesday, May 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment