ఒడిషా: ఒడిషా బీజేపీలో టికెట్ కేటాయింపుల విషయం గొడవకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ దొరకని నేతలు ఆందోళనకు దిగారు. ఇక భువనేశ్వర్లో అయితే నిరసనకారులు రాష్ట్ర కార్యాలయానికి తాళం వేశారు. బీజేపీ నాయకుడు అమియా దాష్కు సంబంధించిన వర్గీయులు ఆయనకు టికెట్ రాలేదన్న ఆగ్రహంతో భువనేశ్వర్లోని బీజేపీ కార్యాలయం మెయిన్ గేట్కు తాళం వేశారు. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2URWGYZ
ఒడిషా బీజేపీలో టికెట్ లొళ్లి... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాళాలు వేసిన అసంతృప్తులు
Related Posts:
సెక్యులరిజమే ఆర్మీ బలం.. శత్రువుల హక్కుల్నీ కాపాడుతాం.. మరోసారి రావత్ సంచలన వ్యాఖ్యలుపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతోన్న నిరసనలపై కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్.. 24 గంటలు తిరక్కముందే ఇంకొన… Read More
తుగ్లక్లకే తుగ్లక్లా: మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి చూద్దాం: చంద్రబాబుకు స్పీకర్ సవాల్!శ్రీకాకుళం: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ వైఖరిపై భగ్గుమన్నారు. అమరావతిలో ప్రయాణిస్తుంటే ఎడారిలో వెళ్తున్నట్లుగా ఉందంటూ కొద్దిర… Read More
ఐఏఎఫ్ హీరో.. మిగ్-27 పవరేంటో తెలుసా?జీవితంలో ఏది లేకున్నా.. ‘మేరే పాస్ మా హై..‘‘ అని గర్వంగా చెప్పుకుంటాడు సినిమా హీరో. రియాలిటీలో భారతవాయుసేన కూడా రొమ్మువిరుచుకుని ఇలాంటి డైలాగే చెబుతుం… Read More
5 వేల కోట్ల కాదు 9 వేల కోట్లు, పేర్ని నాని అసత్యాలు వల్లెవేశారు, అభివృద్ధితో సంపద: చంద్రబాబుఅమరావతి రాజధానిపై మంత్రి పేర్ని నాని అసత్యాలు వల్లించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజధాని మార్పుపై 29 గ్రామాల ప్రజలే కాదు 5 కోట్ల మంది ఆ… Read More
2020 సంవత్సరంలో సెలవుల జాబితా: ఏ రోజున.. ఏ పండగ వచ్చిందో తెలుసా?2019 సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. 2020 సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాల… Read More
0 comments:
Post a Comment