ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమన్యాంతో కార్మీకుల జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ యజమాన్యానికి, కార్మీక జేఏసికి మధ్య సుమారు అయిదు గంటలపాటు చర్చలు జరిగాయి. కాగా చర్చలు విఫలం కావడంతో కార్మీకులు సమ్మే బాట పట్టేందుకు సిద్దమయ్యారు.అయితే సమ్మే తేదీని రేపు ప్రకటించనున్నట్టు కార్మీక నాయకులు తెలిపారు.కాగా సమ్మేకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30yesUq
ఏపిఎస్ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం .. సమ్మేకు వెళ్లేందుకు సిద్దమైన కార్మీక సంఘాలు
Related Posts:
పెంపుడు కొడుకుతో స్కూల్ టీచర్ సెక్స్: ఆ తర్వాత ఏం జరిగిందంటే?కరోలినా: నార్త్ కరోలినాలోని స్టేట్స్విల్లేలో ఉంటున్న ఓ మిడిల్ స్కూల్ టీచర్ను పోలీసులు అరెస్టు చేశారు. పదిహేనేళ్ల పెంపుడు కొడుకుతో శృంగారంలో పాల్గొన్… Read More
మైండ్ గేమ్, ఆ కుటుంబాలను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి: జనసైనికులకు పవన్ కళ్యాణ్విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. విదేశాల నుంచి వచ్చాక గత నాలుగు రోజులుగా ఆయన వరుసగా పార్టీ నేతలతో భేట… Read More
ఎన్ఐఏ కు ఎలా ఇస్తారు, వారి డ్యూటీ అది కాదు: ఏపి ప్రభుత్వ అభ్యంతరం దేనికంటే..!జగన్ పై దాడి కేసులో మరో కొత్త ట్విస్ట్. జగన్ పై దాడి కేసు విచారణను ఇప్పటికే ఏపి ప్రభుత్వం పూర్తి చేసింది. అసలు ఎన్ఐఏ కు ఇటువంటి కేసులు అప్ప… Read More
ట్రక్కు చేసింది జిమ్మిక్కు..! అందుకే ఉత్తమ్ గెలిచాడంటున్న కేటీఆర్..!!హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతల పై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ తారక రామారావు. గెలిచిన అభ్యర్థుల విజయం కూడా నిఖార్సై… Read More
'వారికి పదవులు ఇచ్చి చాలా తప్పు చేశాం, వారిద్దరు పవన్ కళ్యాణ్ బ్రోకర్లు'అమరావతి: భారతీయ జనతా పార్టీ పైన, ఆ పార్టీ ఏపీ నేతల పైన తెలుగుదేశం పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏ… Read More
0 comments:
Post a Comment