సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు చేపట్టే ప్రచార కార్యక్రమాల్లో జంతువులను గానీ, పక్షులను గానీ, సరీసృపాలను గానీ ఉపయోగించకూడదంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలను పాటించకపోవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ తెలిపింది. అంతేకాకుండా ప్రచారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ud4oRJ
ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. జంతువులతో ప్రచారం నిషేధం
Related Posts:
కీప్ అమెరికా గ్రేట్ : 2020 ఎన్నికల ప్రచారం ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్ఫ్లోరిడా : అగ్రరాజ్య అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నిక కోసం ప్రచారం ప్రారంభమైంది. 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయి… Read More
టిక్టాక్ వీడియో చేస్తూ హాస్పిటల్ పాలైన కొరియోగ్రాఫర్తుమకూరు : షార్ట్ వీడియో యాప్ టిక్టాక్కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అదే రేంజ్లో ప్రమాదాలకు కారణమవుతోంది. కాపురాల్లో చిచ్చు పెట్టడమేకాక.. ఆత్మహత్యలకు క… Read More
మోదీకి నచ్చని మాట చెప్పేసిన స్వరూపానంద..! భవిశ్యత్ పరిణామాలపై బీజేపి దృష్టి..!!ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం, ప్రాంతీయ … Read More
ఢిల్లీలో విషాదం: మెట్రో రైలు ముందర దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మానసిక పరిస్థితి బాగోలేక గత రెండేళ్లుగా చికిత్స పొందుతున్న 23 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీ మెట్రో రైలు వస్తుండగా దూ… Read More
బీహర్లో మెదడువాపు విజృంభణ .. లండన్లో తేజస్వి షికార్లు .. కాదు కాదు ఢిల్లీలో ...న్యూఢిల్లీ : బీహర్లో మెదడు వాపు వ్యాధితో పిల్లలు పిట్టల్లా రాలుతుంటే .. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత మాత్రం పత్తాలేకుండా పోయారు. వ్యాధి సోకి పిల్లలు చనిపో… Read More
0 comments:
Post a Comment