Wednesday, December 18, 2019

బ్రిటీష్ దోపిడికి కలం పోటు.. ఎంపీ శశిథరూర్‌కు సాహిత్య అకాడమీ అవార్డు

న్యూఢిల్లీ: రాజకీయ వేత్త, రచయిత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ మరో ఘనతను సాధించారు. ఆయన రచించిన యాన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్: ది బ్రిటీష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే పుస్తకానికి 2019 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ పుస్తకం 2016లో ప్రచురితమైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EsNrrG

Related Posts:

0 comments:

Post a Comment