తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా గుడ్ న్యూస్ చెప్పారు. రుణ మాఫీని మార్చి నెలలోనే చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. తెలంగాణలో మార్చి నెల నుంచే రైతు రుణమాఫీ ప్రారంభమవుతుందని ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ అందుకు మార్గదర్శకాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vypbUk
Tuesday, March 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment