తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా గుడ్ న్యూస్ చెప్పారు. రుణ మాఫీని మార్చి నెలలోనే చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. తెలంగాణలో మార్చి నెల నుంచే రైతు రుణమాఫీ ప్రారంభమవుతుందని ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ అందుకు మార్గదర్శకాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vypbUk
తెలంగాణా రైతుల రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసిన సర్కార్
Related Posts:
విజయారెడ్డి ఎఫెక్ట్.... రెవెన్యూ కార్యాలయాల వద్ద ఫుల్ సెక్యూరిటీ...అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి పై అకస్మిక దాడితో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష్యత్లో అలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. … Read More
తిరుపతి తీరుగా అయోధ్య... రెండున్నరేళ్లలో పూర్తిఅయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో... అయోధ్యను ఒక ప్రముఖనగరంగా తీర్చి దిద్దేందుకు అక్కడి అధికారలు అప్పుడే శ్రీకారం చుట్టారు. దీంతో దే… Read More
తహాసీల్దార్లకు భద్రతగా పోలీసులు...!రెవెన్యూ ఉద్యోగుల ఆందోళలనకు ప్రభుత్వం దిగివచ్చింది. తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు చేసిన నిరసనకు ఫలితం దక్కింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష… Read More
మహిళా... రెవెన్యూ ఉద్యోగులకు పెప్పర్ స్ప్రే....!అబ్దుల్లాపూర్ మెట్ తహాసీల్దార్ విజయారెడ్డి సజీవదహనంతో రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే వారి రక్షణ కోసం ప్రభు… Read More
కాంగ్రెస్-ఎన్సీపీ సమావేశం క్యాన్సిల్, అబ్బేం ఏం లేదన్న అశోక్ చవాన్, బారామతికి అజిత్ పవార్మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించినా రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు కూడగట్టేందుకు శివసేన బిజీ బిజీగా ఉంది. … Read More
0 comments:
Post a Comment