Tuesday, March 17, 2020

ఏపీలో కరోనా ఎఫెక్ట్ : దర్శనానికి గుళ్లకు రావొద్దంటున్న అధికారులు...

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడక్కడా అనుమానిత కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది. అదే సమయంలో గుళ్లకు దర్శనాలకు వచ్చే భక్తులనూ తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని గుళ్లలోనూ దర్శనాలను నిలిపివేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QoOvDo

Related Posts:

0 comments:

Post a Comment