భారత్లో చిన్నారులకు వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రస్తుతం కోవాగ్జిన్,జైదుస్ క్యాడిలా వ్యాక్సిన్లు చిన్నారులపై క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.'చిన్నారులకు ఏ వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత్లో చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే దాదాపు 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం. కేవలం కొంతమందికే వ్యాక్సిన్ ఇచ్చి మిగతా వాళ్లను వదిలేయలేం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vSfiuB
చిన్నారులపై కోవాగ్జిన్,జైదుస్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి : కేంద్రం
Related Posts:
వ్యాపారి బంపరాఫర్: పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే డిస్కౌంట్, నిన్న ఢిల్లీ, నేడు చత్తీస్గఢ్నయారాయపూర్: పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనిపై భారత్ యావత్తు ఆగ్రహంతో ఉంది. ప్రపంచ దేశాలు ఈ తీవ్రవాద దాడ… Read More
వెధవకూతలు కూస్తే నాలుక కోస్తా: చింతమనేనికి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ హెచ్చరికఏలూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్… Read More
హాహా.. సంతోషంగా ఉంది!: జూనియర్ ఇంజినీర్ పరీక్షలో టాపర్గా సన్నీలియోనిపాట్నా: బీహార్లో జూనియర్ ఇంజనీర్ పరీక్షలకు వచ్చిన దరాఖాస్తుల్లో సన్నీలియోని టాపర్గా (మెరిట్ లిస్ట్ ఆధారంగా) నిలిచింది. ఈ పేరుతో ఉన్నవారు టాపర్గా ని… Read More
పాక్కు మోడీ దిమ్మతిరిగే షాక్, నీళ్లు వెళ్లకుండా నిర్ణయం: ఏమిటీ ఇండస్ వాటర్ ట్రీటీ?న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్ను మన వైపు నుంచి భారత ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేస్తోంది! భారత్ నుంచి దాదాపు అన్ని రకాల చర్య… Read More
భారత్ దెబ్బ మీద దెబ్బ, దిగొచ్చిన పాకిస్తాన్: హఫీజ్ సంస్థతో పాటు రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధంన్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ షాక్ మీద షాక్ ఇస్తోంది. ఓ వైపు ఆర్థికంగా, తన వద్ద ఉన్న వనరులతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాయాది ద… Read More
0 comments:
Post a Comment