భారత్లో చిన్నారులకు వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రస్తుతం కోవాగ్జిన్,జైదుస్ క్యాడిలా వ్యాక్సిన్లు చిన్నారులపై క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.'చిన్నారులకు ఏ వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత్లో చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే దాదాపు 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం. కేవలం కొంతమందికే వ్యాక్సిన్ ఇచ్చి మిగతా వాళ్లను వదిలేయలేం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vSfiuB
చిన్నారులపై కోవాగ్జిన్,జైదుస్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి : కేంద్రం
Related Posts:
కరోనా ముక్త భారత్ కోసం: వ్యాక్సిన్ తీసుకున్న సోము వీర్రాజు: కర్నూలులోకర్నూలు: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండోదశ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత… Read More
భారత్లో మళ్లీ కరోనా విజృంభణ -కొత్తగా 18,711కేసులు, 100 మరణాలు -యాక్టివ్ కేసులు పైపైకిమహమ్మారి పట్ల సర్వత్రా ఆవహించిన అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృభిస్తోంది. … Read More
viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనంఇటీవలే 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొన్న 'ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' పార్టీ.. పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా, ఇన్నేళ… Read More
రాత్రి మందు..పగలు ఫ్యాన్స్: బాలకృష్ణ ఎలాంటివారో తేల్చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్అనంతపురం: ప్రముఖ నటుడు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ వైఖరి.. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. హిందూపురం మున్స… Read More
మియన్మార్ సైనిక కుట్ర: సరిహద్దు దాటిన తమ పోలీసు అధికారులను అప్పగించాలని భారత్కు లేఖసైన్యం ఆదేశాలు పాటించడానికి నిరాకరిస్తూ భారతదేశంలో ఆశ్రయం పొందిన పోలీసు అధికారులను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని మియన్మార్ కోరింది. కొంత మంది అ… Read More
0 comments:
Post a Comment