హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి కారణంగా సమాజంలో అనేక అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో మరణించిన సొంతవారి అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యలు దూరంగా ఉంటున్నారు. అంతేగాక, కరోనా వచ్చిందని తెలిసి మరికొందరు వారిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారు. తాజాగా, నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన మాజీ భర్తకు కరోనా అంటించేందుకు సిద్ధమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34MmVXu
ఆస్తి పత్రాలిస్తావా.. ముఖంపై దగ్గి కరోనా అంటించమంటావా?: ఆస్తి కోసం మాజీ భార్య బెదిరింపు
Related Posts:
చంద్రబాబుకు, టీ కాంగ్రెస్ కు షాక్..కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ కు లేఖ రాసిన రఘువీరాఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్… Read More
అందుకే పోటీ చేయడంలేదు - ప్రియాంకగాంధీఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వారణాసి నుంచి లోక్సభ బరిలో దిగకపోవడంపై మౌనం వీడారు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న … Read More
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూతహైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో చికిత్స పొందక… Read More
జలఖడ్గం! ఫొని గుప్పిట్లో 17 జిల్లాలు: ఎన్నికల కోడ్ ఎత్తివేతభువనేశ్వర్: ఫొని తుఫాను ఒడిశాను చివురుటాకులా వణికిస్తోంది. తీర ప్రాంత నగరం పూరీకి 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే ఫొని తుఫాను ధాటికి ఒడిశా అల్లకల్… Read More
శ్రీలంక అడుగుజాడల్లో భారత్ లో బుర్ఖాలను పూర్తిగా నిషేధించాలి .. మోడీకి శివసేన డిమాండ్దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా బుర్ఖాను నిషేధించాలని శివసేన డిమాండ్ చేసింది. తమ మిత్రపక్షమైన భారతీయ జన… Read More
0 comments:
Post a Comment