హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి కారణంగా సమాజంలో అనేక అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో మరణించిన సొంతవారి అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యలు దూరంగా ఉంటున్నారు. అంతేగాక, కరోనా వచ్చిందని తెలిసి మరికొందరు వారిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారు. తాజాగా, నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన మాజీ భర్తకు కరోనా అంటించేందుకు సిద్ధమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34MmVXu
ఆస్తి పత్రాలిస్తావా.. ముఖంపై దగ్గి కరోనా అంటించమంటావా?: ఆస్తి కోసం మాజీ భార్య బెదిరింపు
Related Posts:
తేజు యాక్సిడెంట్-ఫస్ట్ తెలిసింది బన్నీకే : క్షణాల్లో అప్రమత్తం చేస్తూ- ఆ గోల్డెన్ అవర్ లో : అదే కీలకంగా..!!మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పైన అభిమానుల్లో మూడు రోజులుగా ఆందోళన కనిపిస్తోంది. ఆయన పూర్తిగా కోలుకుంటున్నారనే సమాచారంతో వారు ఊరట చెందారు. శ… Read More
North Korea: 1500 కిలోమీటర్ల దూరాన్ని తునాతునకలు చేసే మిస్సైల్: జపాన్ ఉలికిపాటుసియోల్: ఆధునిక నియంత కిమ్జొంగ్ ఉన్ నాయకత్వంలో ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. అణ్వాయుధాలపై నిషేధాన్ని విధించిన తరువాత.. మరింత దూ… Read More
ఏపీకి ప్రత్యేక హోదా ..జోన్ ఇవ్వండి -పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు : సాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్..!!రాష్ట్ర విభజన సమయం నుంచి అమలు కాని డిమాండ్ గా ఉండిపోయిన ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరో సారి తెర మీదకు వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో నా… Read More
అర్థం లేని మత ఘర్షణల వల్ల ప్రమాదంలో సెక్యులరిజం: సీజేఐ ఎన్వీ రమణన్యూఢిల్లీ: స్వామి వివేకానందుడు చికాగోలో చేసిన చారిత్రాత్మక ప్రసంగానికి 129 సంవత్సరాలు పూర్తయ్యాయి. హైదరాబాద్లోని వివేకానంద మానవ వికాస కేంద్రం నిర్మా… Read More
మటన్ మార్టులు, సినిమా టికెట్ల విక్రయాలు సరే .. ప్రైవేటీకరిస్తున్న ఆస్తులపై జగన్ మాట్లాడరా? నారాయణ సూటిప్రశ్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్సార్సిపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్ప… Read More
0 comments:
Post a Comment