ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన కనీస ఆదాయం హామీ ఒక బూటకపు హామీ అని అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పిన కాంగ్రెస్ పై జైట్లీ నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు ఏడాదికి సగటున రూ.1,06800 ఖర్చు చేస్తుండగా కాంగ్రెస్ చెబుతున్నట్లుగా నెలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FAs6hh
రాహుల్ ప్రకటించిన ఆ పథకం సాధ్యం కాదు....అది ఎన్నికల స్టంట్ మాత్రమే: జైట్లీ
Related Posts:
స్పీకర్ పదవీ కోసం పోటీ : రేసులో మేనకా, రాధామోహన్, వీరేంద్ర కుమార్న్యూఢిల్లీ : 17వ లోక్సభలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం ప్రక్రియ ముగియడంతో .. ఇక స్పీకర్ ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. అనుభవం, సామాజిక సమీకరణాలు, ప్రతిభ … Read More
జగన్ను బీజేపీ టార్గెట్ చేస్తోందా : సీఎం ఇక స్వస్తి పలకాలి: ఈ పోకడలు సరికావు..!ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వారం కూడా పూర్తి కాకుండనే బీజేపీ నేతలు జగన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి కా… Read More
అమేరికా , చైనా మధ్య ముదురుతున్న వివాదం... చైనా విద్యార్థులకు హెచ్చరికలుఅమేరికా చైనా దేశాల మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య పరమైన ఆంక్షలు ఆయా దేశాల పౌరులపై ప్రభావం పడుతోంది. దీంతో ఆమేరికా వెళ్లే చైనీస… Read More
జగన్ దూకుడు..నో కాంప్రమైజ్: హైకోర్టు చీఫ్ జస్టిత్తో భేటీ : సీఎం ఏం చెప్పారు..ఏమని కోరారు..!పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ప్రకటించిన జగన్..అందులో భాగంగా కీలక అడుగు వేసారు. ఏపీలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు దిశగా చర్యలు… Read More
పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు : మెజార్టీ స్థానాలు కైవసం, ప్రముఖ నేతల ఇలాకాలో విపక్షాల హవాహైదరాబాద్ : స్థానిక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 30 జిల్లాల్లో కారు హవా కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా రెప… Read More
0 comments:
Post a Comment