కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఖరారైందని ప్రచారం జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం(జూన్ 4) తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు వినతిపత్రం ఇచ్చి బయటకొస్తున్న క్రమంలో ఎంపీలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ పక్కకు వెళ్లి మాట్లాడుకోవడం హాట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pmcYJD
రాజ్భవన్లో ఆసక్తికర సీన్-పక్కకు వెళ్లి మాట్లాడుకున్న కోమటిరెడ్డి,రేవంత్-దాని పైనే చర్చ...?
Related Posts:
కేబినెట్ తర్వాతే...రాజధానిపై ఫైనల్ డెసిషన్... పవన్ కళ్యాన్ఏపీ రాజధాని నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టత తర్వాతే... పార్టీ నిర్ణయాన్ని వెల్లడ… Read More
citizenship act: ఆందోళనకారుల విధ్వంసంతో రైల్వేకు భారీ నష్టం, ఎన్ని కోట్లంటే..?న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని న్యూఢిల్లీ స… Read More
ఆ మాట అనడానికి మమతకు ఎంత ధైర్యం?: బెంగాల్ సీఎంపై కేంద్ర మంత్రి నిర్మల ఫైర్కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనని చెప్పడమే కాకుండా, ఈ అంశంపై ఐక్యరాజ్యసమితితో రిఫరెండం నిర్వహించాలని డిమ… Read More
ఇండియా గేట్ దగ్గర ప్రియాంక బైఠాయింపు.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ప్రకటించి… Read More
జాతియ రహాదారిపై బైఠాయించిన దేవినేనిఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పును తీవ్రంగా టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ చేసిన ప్రకటనపై భగ్గుమంటున్న టీడీపీ … Read More
0 comments:
Post a Comment