లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఓ శాసన సభ్యుడు అసెంబ్లీ సాక్షిగా రోధించారు. తన డబ్బులు పోయాయని, వాటిని తిరిగి రికవరీ చేయకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యే పేరు కల్పనాథ్ పాశ్వాన్. అతను సమాజ్వాది పార్టీ మెహ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. తన డబ్బు చోరీకి గురైందని అసెంబ్లీలో రోదించారు. ఎమ్మెల్యే కల్పనాథ్ ఆజాంగఢ్లోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tqc6HZ
పేదోడ్ని.. హోటల్లో డబ్బు పోయింది, దొరకకుంటే ఆత్మహత్య చేసుకుంటా: అసెంబ్లీలో ఏడ్చిన ఎమ్మెల్యే
Related Posts:
వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు: డాక్టర్పై పోలీసుల దాడి..ఇదేనా రాజన్న రాజ్యం?మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు ఆం… Read More
దేశంలోనే సీనియర్ ఏం చేస్తున్నారు..!! ప్రధాని..సీఎం సమావేశంలో ఆసక్తి కర చర్చ: జగన్ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు..అధికారులతో సమీక… Read More
దిగివచ్చిన చైనా, మానస సరోవర్ యాత్రికులకు వీసాలు మంజూరు..ట్టకేలకు చైనా మానస సరోవర్ యాత్రికులకు వీసాలను జారీ చేసింది. నేడు అన్ని పత్రాలు ఉన్న యాత్రికులకు మధ్యహ్నాం అనుమతి ఇచ్చింది. దీంతో రెండు రోజులుగా ఢిల్లి… Read More
సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు కూడా ప్రత్యేకమే.. కూతురు బన్సూరి అన్నీ తానై..న్యూఢిల్లీ : తిరిగారాని లోకాలకు వెళ్లిపోయిన చిన్నమ్మ అంత్యక్రియలు ఢిల్లీలోని లోధి శ్మశానంలో ముగిశాయి. బాధాతప్త హృదయంతో హితులు, సన్నిహితులు సుష్మ స్వరా… Read More
శివాజీకి హైకోర్టులో ఊరట.. అమెరికా వెళ్లడానికి ఓకే..! విచారణకు ముందు అక్కడికెందుకు ?హైదరాబాద్ : సినీ నటుడు శివాజీని మరోసారి కనికరించింది తెలంగాణ హైకోర్టు. అలంద మీడియా గ్రూప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో అతడు అమెరికా వెళ్లేందు… Read More
0 comments:
Post a Comment