అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ కీలక నేతలు కూడా జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vcdf1N
వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి, నేడు జగన్తో కృపారాణి భేటీ? కారణాలివే!
Related Posts:
తెలంగాణలో స్వల్పంగా కేసుల పెరుగుదల 1016కి చేరిక: విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళంహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. బుధవారం కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు… Read More
లాక్ డౌన్ పొడగింపా.. ఎగ్జిట్ స్ట్రాటజీనా.. దీదీ నిర్ణయం దేనికి సంకేతం..భారత్లో లాక్ డౌన్ 2.0 గడువు ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో సహజంగానే దీన్ని ఇంకా పొడగిస్తారా.. లేక ఎత్తేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్ర… Read More
లాక్ డౌన్లోనూ.. సెక్స్ వర్కర్లపై భోగ పురుషుల ఒత్తిళ్లు.. కరోనా సోకిందని చెప్తే షాకింగ్ రిప్లై..కరోనా లాక్ డౌన్ పీరియడ్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకలికి అలమటిస్తూనే లాక్ డౌన్కి సహకరిస్తున్నవారు కొందరైతే.. భద్ర జీవితం గడుపు… Read More
Lockdown: హెలిప్యాడ్ లో ఆర్మీ VS పోలీస్, మాకు రూల్స్ తెలుసు, పెద్దలు ఎంట్రీ, నిన్న సచిన్, నేడు ?బెంగళూరు/ ఉడిపి: కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ విషయంలో పోలీసులు VS ఆర్మీ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. ఉడిపి హెలిప్యాడ్ లో పోలీసులు, ఆర్మీ సిబ్బంది గొ… Read More
కరోనా లాక్డౌన్: 70 లక్షల మంది మహిళలకు అవాంఛిత గర్భధారణ! ఎందుకిలా జరుగుతోంది?న్యూయార్క్: లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న కరోనావైరస్ కట్టడి కోసం ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా కరోనావైరస్ వ్య… Read More
0 comments:
Post a Comment