Wednesday, August 7, 2019

దేశంలోనే సీనియ‌ర్ ఏం చేస్తున్నారు..!! ప్ర‌ధాని..సీఎం స‌మావేశంలో ఆస‌క్తి క‌ర చ‌ర్చ‌: జ‌గ‌న్

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్ల‌మెంట్‌లోని ప్ర‌ధాని కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఎంపీలు..అధికారుల‌తో స‌మీక్ష ముగిసిన అనంత‌రం ప్ర‌ధాని..ముఖ్య‌మంత్రి ఇద్ద‌రూ దాదాపు అర‌గంట సేపు ఏకాంతంగా చ‌ర్చ‌లు చేసారు.ఆ స‌మ‌యంలో ఏపీలోని ప‌రిస్థితుల‌తో పాటుగా రాజ‌కీయంగా అంశాల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. గ‌త అయిదేళ్ల కాలంలో చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OK1u4c

Related Posts:

0 comments:

Post a Comment