ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు..అధికారులతో సమీక్ష ముగిసిన అనంతరం ప్రధాని..ముఖ్యమంత్రి ఇద్దరూ దాదాపు అరగంట సేపు ఏకాంతంగా చర్చలు చేసారు.ఆ సమయంలో ఏపీలోని పరిస్థితులతో పాటుగా రాజకీయంగా అంశాలను ఏపీ సీఎం జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. గత అయిదేళ్ల కాలంలో చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OK1u4c
Wednesday, August 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment