కడప: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కడపలోని అన్నమయ్య కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. కడప జిల్లాలో కొందరు నేతల రౌడీయిజానికి, దౌర్జన్యానికి కాలం చెల్లిందని, వారి కోటలు బద్దలు కొట్టడానికి జనసేన వస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ss7paE
Thursday, February 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment