న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోకి చొచ్చుకు వచ్చి ఉగ్రవాదులు పుల్వామాలో దాడి చేశారని, అందుకు ప్రతీకారంగా బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం చెప్పారు. మా సార్వభౌమత్వాన్ని మేం కాపాడుకుంటామన్నారు. పుల్వామా దాడి, బాలాకోట్ ప్రతీకారదాడిపై భారత్ మొత్తం ఏకతాటిపై నిలిచిందన్నారు. ఇలాంటప్పుడు ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేయాలని చూడటం విడ్డూరమన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XszwtV
పాకిస్తాన్, ప్రతిపక్షాలపై అరుణ్ జైట్లీ: ట్విట్టర్లో ఈ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్
Related Posts:
మోదీకి పాలించే హక్కు లేదు: ఖబడ్దార్..వివక్ష చూపిస్తే ఆటలు సాగవ్: బాబు హెచ్చరిక..!ఢిల్లీ లో దీక్ష ప్రారంభించిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను దీక్ష చేయటానికి ఎదురైన పరిస్థితులను … Read More
రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు, అడ్వాన్స్ రూ. 5 కోట్లు, బీజేపీ బంఫర్ ఆఫర్, జేడీఎస్ ఎమ్మెల్యే బాంబు!బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆపరేషన్ కమల చేపట్టిన బీజేపీ నాయకులు ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు ఇస్తామన… Read More
3500 ఏసి గదులు : 155 విమాన టిక్కెట్లు : పది కోట్ల పైగా ఖర్చుతో ఢిల్లీ దీక్ష..!ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి దీక్షకు మద్దతుగా వచ్చిన వారి కోస… Read More
ఆడియో టేపుల్లో ఉన్న మాటలు నావే, సీఎం ఎడిటింగ్ చేశారు, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు!హుబ్బళి (కర్ణాటక): కర్ణాటకలోని గురుమిఠ్కల్ జేడీఎస్ శాసన సభ్యుడు నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్టాడిన మాటలు నిజమే అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,… Read More
తల్లి స్నేహితురాలి మీద టెక్కీ అత్యాచారయత్నం: బాత్ రూంలో సిగరేట్, చివరికి బెంగళూరులో!బెంగళూరు: తల్లి స్నేహితురాలి మీద అత్యాచారయత్నం చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అర్దరాత్రి తల్లి స్నేహితురాలి గదిలోకి వెళ… Read More
0 comments:
Post a Comment