ఇస్లామాబాద్: తాము భారత్తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ బుధవారం చెప్పాడు. అందుకే, చర్చల కోసం తాము ఆహ్వానించామని చెప్పాడు. ఈ రోజు (బుధవారం) స్ట్రైక్స్ తమ హక్కు అని చెప్పాడు. తమను తాము రక్షించుకోగలమని చెప్పాడు కానీ తాము యుద్ధం కావలని కోరుకోవడం లేదని చెప్పాడు. కాబట్టి భారత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XpboIG
భారత్తో మేం యుద్ధం కోరుకోవడం లేదు: పాక్ విదేశాంగ మంత్రి
Related Posts:
భారత 'రత్నం' భూపేన్ హజారికా: కవి నుంచి కంపోజర్ వరకు ఈశాన్య పుత్రుడి జీవిత ప్రస్థానంకేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఈశాన్య రాష్ట్రం అస్సోంకు చెందిన కవి, గాయకుడు భూపేన… Read More
తహసీల్దారా..? అడ్డ గాడిదా..? వ్రుద్ద దంపతులతో బిక్షమెత్తించిన వైనం..!!భూపాల పల్లి/ హైదరాబాద్ : వారిది క్రిష్ణా రామా అనుకుంటూ మనవళ్లతో కాలక్షేపం చేసే వయసు. ఐన వాళ్లను ,బందుబలగాన్ని చూసి త్రుప్తిగా ఆనందించాల్సిన… Read More
మీసం మెలేసాడు : వైసిపి లో చేరిన పోలీసు మాధవ్ : సీటు ఖాయమేనా..!అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వైసిపి లో చేరారు. ఎంపి జెసి దివాకర్ రెడ్డిక వ్యతిరేకంగా మీసం మెలేసీ..హెచ్చరించ… Read More
అమెరికా షట్డౌన్కు తాత్కాలికంగా బ్రేక్ వేసిన ట్రంప్: అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారిఅమెరికాలో 36 రోజులపాటు కొనసాగిన ప్రభుత్వ పాక్షిక షట్డౌన్కు తెరపడింది. ఇలా అమెరికా ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు షట్డౌన్ విధించడం అమెరికా చరిత్రలోనే తొ… Read More
సర్వే సందడి: విపక్షాల నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రజల ఎవరివైపు మొగ్గు చూపారంటే..?విపక్షాల నుంచి దేశ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారో అనే ఛాయిస్ భారతీయులకు ఇస్తే వారు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలుసా..? సార్వత్రిక ఎన్నికలు దగ్గర ప… Read More
0 comments:
Post a Comment