పాకిస్తాన్లో తన పర్యటన ముగించుకుని భారత పర్యటనకు రానున్నారు సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్. ఈయన పర్యటన సందర్భంగా భారత్ పలు అంశాలను అతని దృష్టికి తీసుకురానుంది. ముఖ్యంగా ఐదురోజుల క్రితం భారత జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని సల్మాన్ దృష్టికి తీసుకురానుంది. దక్షిణాసియా దేశాల పర్యటన సందర్భంగా ఆదివారం ఇస్లామాబాదుకు వెళ్లిన యువరాజు సల్మాన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2trhcDL
భారత పర్యటనకు సౌదీ రాజు సల్మాన్... ఉగ్రవాదం అంశంను లేవనెత్తనున్న భారత్
Related Posts:
అందువల్లే బాంబులు వేశాం: వైమానిక దాడులపై విదేశాంగ మంత్రిత్వశాఖ వివరణన్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున భారత వైమానిక దళం నిర్వహించిన దాడులపై కేంద్ర ప్రభుత్వ… Read More
నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, అదే మా లక్షం, మాజీ సీఎం శపథం, ఇల్లు వద్ద, 22 సీట్ల కైవసం !హావేరి (కర్ణాటక): 2019 లోక్ సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించకుంటే తాను ఇంటిలో అడుగుపెట్టనని, కనీసం ఇంటి గురించి ఆలోచించనని కర్ణాటక మాజీ ముఖ్యమ… Read More
పాక్ ను షేక్ చేసిన మిరాజ్.. తోకముడిచిన F-16ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకార చర్య కోసం ఎదురుచూస్తున్న భారత సైన్యానికి సరైన అవకాశం దొరికింది. అదనుచూసి పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింద… Read More
బాలాకోట్ దాడిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి మోదీ వివరణ .. వాయుసేనకు కేజ్రీవాల్ సెల్యూట్ఢిల్లీ : పీవోకేలో నక్కిన జైషే మహ్మద్ శిబిరంతో దాడితో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. బుధవారం ఉదయం 3.30 గంటలకు జరిగిన దాడిని ఎయిర్ ఫోర్… Read More
మధ్యవర్తిత్వంతో భూ వివాదం పరిష్కరించుకోండి .. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టుఢిల్లీ : ఏళ్లుగా సాగుతోన్న అయోధ్య భూ వివాదం మధ్యవర్తిత్వమే పరిష్కరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై నిరోమణి అకారా, రామ్ ల… Read More
0 comments:
Post a Comment