Tuesday, February 26, 2019

బాలాకోట్ దాడిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి మోదీ వివరణ .. వాయుసేనకు కేజ్రీవాల్ సెల్యూట్

ఢిల్లీ : పీవోకేలో నక్కిన జైషే మహ్మద్ శిబిరంతో దాడితో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. బుధవారం ఉదయం 3.30 గంటలకు జరిగిన దాడిని ఎయిర్ ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. తర్వాత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ కూడా దాడుల గురించి మీడియాకు వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xl9n0h

Related Posts:

0 comments:

Post a Comment