ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకార చర్య కోసం ఎదురుచూస్తున్న భారత సైన్యానికి సరైన అవకాశం దొరికింది. అదనుచూసి పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. పుల్వామా ఘటనలో 40 మందికి పైగా జవాన్లు చనిపోవడంతో సైన్యం ప్రతీకారేచ్ఛకు దిగింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో మంగళవారం తెల్లవారుజామున పాక్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించింది. నియంత్రణ రేఖ దాటి టెర్రరిస్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrIxQq
పాక్ ను షేక్ చేసిన మిరాజ్.. తోకముడిచిన F-16
Related Posts:
చదువుతో పాటు ఉద్యోగం... డిగ్రీ 4 , ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు .. ఏయూలో సీఎం జగన్రాష్ట్ర విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో డిగ్రీతోపాటు ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో సమూల మార్పులు త… Read More
Telugu: మాతృభాషకు పట్టం: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఇక తెలుగు తప్పనిసరి.. !అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాతృభాషకు పట్టం కట్టింది. మాతృభాషను మృతభాషగా మార్చుతోంద… Read More
కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసిన పార్లమెంటు: చట్టంగా మారిన పౌరసత్వ బిల్లున్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చాలా కీలకమైన బిల్లులకు ఆమోదం లభించింది. ప్రతిపక్షాల నిరసనలతో సాగిన ఉభయసభలు శుక్రవారం నాడు నిరవధిక వాయిదా పడ… Read More
అజ్ఞాతంలో 75 రోజులు: ఎట్టకేలకు మాజీ ఎంపీ హర్ష కుమార్ అరెస్ట్అమరావతి: ఎట్టకేలకు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 75 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన శుక్రవారం రాజమండ్రికి రావడంతో ట్ర… Read More
West Godavari: మంటల్లో స్కూల్ బస్సు.. ఆ సమయంలో 25 మంది విద్యార్థులు.. !ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రైవేటు పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో విద… Read More
0 comments:
Post a Comment