హావేరి (కర్ణాటక): 2019 లోక్ సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించకుంటే తాను ఇంటిలో అడుగుపెట్టనని, కనీసం ఇంటి గురించి ఆలోచించనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప శపథం చేశారు. ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ రావాలని లక్షంగా పెట్టుకున్నామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు. హావేరీలో ప్రధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XnnUbD
నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, అదే మా లక్షం, మాజీ సీఎం శపథం, ఇల్లు వద్ద, 22 సీట్ల కైవసం !
Related Posts:
యడియూరప్పకు ఆ నిబంధన వర్తించదు.. నడ్డా ఏం చెప్పారంటే..?న్యూఢిల్లీ : బీజేపీలో కొత్తగా 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంటే 75 ఏళ్లు దాటిన వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయించబోమని బీజేపీ పార్లమ… Read More
రానున్న ఎన్నికల ఖర్చు లక్ష కోట్లు...! ప్రధానికి లేఖ రాసిన సీఎం మమతా బెనర్జీసాధరణ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్,ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తోపాటు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు ఒకరినోకరు విమర్శలు చేసుకున్నారు. ఫలితాల తర్వాత… Read More
యడియూరప్ప తప్పిన ముహూర్తం: ఇది కూడా ముణ్నాళ్ల ముచ్చట కాదు కదా!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడియూరప్ప శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశార… Read More
వరద పొంగులో టిక్టాక్.. ప్రాణం పోయిందిగా భాయ్సాబ్..!పాట్నా : టిక్టాక్ వీడియోల సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. అయినదానికి కానిదానికి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ జీవితాలతో చెలగాటమాడుతున్నారు కొందరు. లేని … Read More
చంద్రబాబు వస్తున్నారు..జగన్ వెళ్తున్నారు: ఇద్దరు నేతల విదేశీ టూర్లు: ఆధ్యాత్మికం..ఆరోగ్యం..!ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రబాబు విదేశీ పర్యటనలు ఖరారయ్యాయి. చంద్రబాబు ఆరోగ్య పరీక్షల కోసం నాలుగు రోజుల పరీక్ష కోసం అమెరికా … Read More
0 comments:
Post a Comment