హావేరి (కర్ణాటక): 2019 లోక్ సభ ఎన్నికల్లో 22 స్థానాల్లో విజయం సాధించకుంటే తాను ఇంటిలో అడుగుపెట్టనని, కనీసం ఇంటి గురించి ఆలోచించనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప శపథం చేశారు. ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ రావాలని లక్షంగా పెట్టుకున్నామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు. హావేరీలో ప్రధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XnnUbD
నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, అదే మా లక్షం, మాజీ సీఎం శపథం, ఇల్లు వద్ద, 22 సీట్ల కైవసం !
Related Posts:
దేశంలో మొత్తం 7.86 లక్షల ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్: ఐదో రోజు లక్షా 12వేలు, 10 మందికి అస్వస్థతన్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కేంద్రం తెలిపింది. బుధవారం సాయంత్రం 6 గంటల వ… Read More
షాక్: మోదీ మెడలు వంచిన రైతులు -సాగు చట్టాల వాయిదాకు కేంద్రం అంగీకారం -నో చెప్పిన సంఘాలుటెర్రరిస్టులు.. దేశద్రోహులు.. దళారులు.. ఖలిస్థాన్ తీవ్రవాదులు.. ఇలా తీవ్రమైన నిందలు భరిస్తూనే.. పట్టుసడలించకుండా 56 రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులు… Read More
జగన్ వేట మొదలైంది -ఆలయాల కేసుల్లో టార్గెట్ టీడీపీ -అదుపులో బుచ్చయ్య చౌదరి పీఏ -వరుస అరెస్టులుఒకటీ రెండూ కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కొద్దీ చిన్నా, పెద్ద, ప్రముఖ ఆలయాలపై దాడులు, అనూహ్య ఘటనలను చోటుచేసుకోవడం, వాటికి మీరంటూ మీరే బ… Read More
బిడెన్ ప్రమాణ స్వీకారం వేళ.. బాంబు బెదిరింపు: క్షణాల్లో ఖాళీ: ఉలిక్కిపడ్డ వాషింగ్టన్: గార్డ్స్వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకార మహోత్సవ క్షణాలు సమీపిస్తోన్న వేళ.. ఆ దేశ పార్లమెంట్ భవనం కేపిటల్ బిల్డింగ్కు మాజీ అధినే… Read More
బూతుల మంత్రులు, సన్నాసిలు.. దేవినేని ఉమ ధ్వజం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. సీఎం జగన్, మంత్రులు, సజ్జల లక్ష్యంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో… Read More
0 comments:
Post a Comment