బెంగళూరు: కర్ణాటకలోని చిక్కమంగళూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీటీ. రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న రెండు కార్లను ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో వాటిని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి కారు డీకొనింది. తుమకూరు జిల్లా కుణిగల్ సమీపంలోని ఉకేనహళ్ళి సమీపంలోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V5o1GU
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం, విహారయాత్రలో విషాదం!
Related Posts:
ఏం కాలం వచ్చెరా వారీ..! హరిదాసులు కూడా మోడ్రన్ గా మారిపోయే..!హైదరాబాద్ : సంక్రాంతి పండగ వచ్చిందంలే రకరకాల పిండి వంటలు, కోడి పందాలు, రంగురంగుల పతంగిలు ఎగరవేయడం, ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవళ్లులు ఇవన్… Read More
అయోధ్య కేసు: సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంవివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసును గురువారం ఐదురుగు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ ధర్మాసనం సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్… Read More
రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి.. రాజ్యసభలో టీఆర్ఎస్ గళంహైదరాబాద్ : రిజర్వేషన్లు అమలుచేసుకొనే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఈక్రమంలో రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించారు ఎంపీ… Read More
ఇక ఏడుకొండల బాట..! నేడు శ్రీవారిని దర్శించుకోనున్న వైసీపి చీఫ్ జగన్..!తిరుమల : వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహా క్రతువు ముగిసింది. సుధీర్గ ప్రజా సంకల్ప పాదయాత్ర నిన్నటితో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపు… Read More
అయోధ్య కేసులో ట్విస్టు: విచారణకు ముందే ఆ జడ్జి ఎందుకు తప్పుకున్నారు..?సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణలో ట్విస్టు చోటు చేసుకుంది. కేసు విచారణకు ముందే జస్టిస్ యూ.యూ. లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఐదుగురు సభ్యుల ధర… Read More
0 comments:
Post a Comment