Tuesday, February 26, 2019

మధ్యవర్తిత్వంతో భూ వివాదం పరిష్కరించుకోండి .. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు

ఢిల్లీ : ఏళ్లుగా సాగుతోన్న అయోధ్య భూ వివాదం మధ్యవర్తిత్వమే పరిష్కరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై నిరోమణి అకారా, రామ్ లాల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు చర్చలతో వివాదానికి తెరపడే అవకాశం ఉందని తెలిపింది. భూ వివాదంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NueFBZ

Related Posts:

0 comments:

Post a Comment