ఢిల్లీ : ఏళ్లుగా సాగుతోన్న అయోధ్య భూ వివాదం మధ్యవర్తిత్వమే పరిష్కరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై నిరోమణి అకారా, రామ్ లాల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు చర్చలతో వివాదానికి తెరపడే అవకాశం ఉందని తెలిపింది. భూ వివాదంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NueFBZ
మధ్యవర్తిత్వంతో భూ వివాదం పరిష్కరించుకోండి .. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు
Related Posts:
ప్రియాంకా ఎఫెక్ట్: పొత్తులపై పునరాలోచనలో పడ్డ ఎస్పీ బీఎస్పీ..కాంగ్రెస్ను చేర్చుకుంటారా..?లక్నో: కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం జరగగానే ఉత్తర్ ప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్… Read More
నమస్తే నేను ప్రియాంకా గాంధీ మాట్లాడుతున్నాను: ఆడియో ద్వారా కార్యకర్తలకు సందేశంమరో మూడునెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్కు పదునైన అస్త్రంగా ప్రియాంకాగాంధీని చూస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఓ గేమ్ఛేంజ… Read More
నాడు శివసేన, నేడు శ్రీరామ సేన, బీజేపీకి సవాల్, మోడీ పాలన, లోక్ సభ ఎన్నికల పోటీ, ముతాలిక్!ఉడిపి (కర్ణాటక): ప్రముఖ హిందూ సంస్థ, పబ్ ల మీద దాడులు చేశారని దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ రాజకీయాల నుంచి తప… Read More
ఏపి భారతదేశంలో భాగం కాదా : హమీలు అమలు చేయాలి : దీక్షకు మన్మోహన్-రాహుల్-ఫరూక్ మద్దతు..ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రారంభించిన దీక్షకు మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్,కాంగ్రెస్ అధినేత రాహు ల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమ… Read More
నమ్మండి ప్లీజ్..రెండేళ్లలో మోడీ సర్కార్ 3,79,000 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందటన్యూఢిల్లీ: అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తుంటాయి. అలవికాని భరోసాలను జనం మీద గుమ్మరిస్తుంటాయి. గంపగుత్తగా వచ్చి పడే వాగ్… Read More
0 comments:
Post a Comment