Tuesday, February 26, 2019

అందువల్లే బాంబులు వేశాం: వైమానిక దాడులపై విదేశాంగ మంత్రిత్వశాఖ వివరణ

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున భారత వైమానిక దళం నిర్వహించిన దాడులపై కేంద్ర ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసింది. వైమానిక దాడులు ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని వివరిస్తూ విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఓ ప్రకటన విడుదల చేశారు. దాడికి గల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sn9TqM

0 comments:

Post a Comment